మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
తెలంగాణ అనుక్షణం ఆగస్టు  31 తెలంగాణ అనుక్షణం: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ మాతృమూర్తి పై అసభ్యకరమైన పదజాలంతో అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో స్ధానిక మెయిన్ సెంటర్ లో ధర్నా చేసి రా…
Image
57వ అశోక్ కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం మరియు హోమం కార్యక్రమం జరిగినది
హన్మకొండ, ఆగష్టు 31,తెలంగాణ అనుక్షణం : హనుమకొండ 57వ  అశోక్ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఐదవ రోజు ఆదివారం రోజున  అశోక్ కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం మరియు హోమం కార్యక్రమం జరిగినది . ఈ కార్యక్రమంలో భక్తులు అధిక  పాల్గొని వారి భక్తి చాటుకున్నారు.  అన్నదాత యానపు ఆర్యన్ చంద్ర…
Image
రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ఫర్టిలైజర్స్ =కళ్ళెం సురేందర్ రెడ్డి
చండూరు మండలం  ఆగస్టు  30,తెలంగాణ అనుక్షణం. రాష్ట్రవ్యాప్తంగా 45 కిలోల యూరియా బస్తా ఎంఆర్‌పీ రూ.270. విక్రయించాలి, చండూరు మండల కేంద్రంలో  మాత్రం రూ.270కి విక్రయించాల్సిన బస్తాను రూ.400లకు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని బిజెపి జిల్లా నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి…
Image
సాగంటి మంజులకు దార్ల బుక్ అఫ్ రికార్డు
హన్మకొండ, ఆగష్టు 26,తెలంగాణ అనుక్షణం : ప్రముఖ చిత్ర కారిణి, బి. ఎడ్ కళాశాల అధ్యాపకురాలు,, గాయని, కవయిత్రి, రైటర్, సామాజిక వేత్త, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ - హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు  డాక్టర్ మంజుల సాగంటి కి ఈ ఆదివారం హనుమకొండ తనిష్క్ జ్యువలరీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సాగంటీస్ ఆర్ట…
Image
మట్టి తో చేసిన ప్రతిమలను పూజిద్దాం పర్యావరణం ప్రేమికులవుదాం.. - డాక్టర్ రతన్ సింగ్ ఠాకుర్.
వరంగల్, ఆగష్టు 24,తెలంగాణ అనుక్షణం:  ఏవి వి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో "మట్టి ప్రతిమలను  పూజిద్దాం. పర్యావరణహిత ప్రేమికులనవుదాం" అనే పర్యావరణ పరిరక్షణ ర్యాలీని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ రతన్ సింగ…
Image
ఈ నెల 24 న చిత్ర కళా పోటీలు..
హన్మకొండ, ఆగష్టు 22,తెలంగాణ అనుక్షణం : హనుమకొండ లో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించినప్పటి నుండి నెల నెల ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న చిత్రకళా పోటీల్లో భాగంగా 25 వ డ్రాయింగ్ పోటీలు  ఈ నెల 24  ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు హనుమకొండ లోని తనిష్క్ జ్యువెలరీ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ లో జరుగనున్నాయి... 79 వ స్వా…
Image